మార్పు మొదలైంది. రాష్ట్రం నలుమూలల నుండి తెలుగుదేశం గర్జన వినిపించడం ద్వారా విధ్వంసకర ప్రభుత్వంపై నిర్భయంగా మాట్లాడే శక్తిని ప్రజలకు అందిద్దాం. మహానాడుని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను,కార్యకర్తలను కోరుతున్నాను. కదలి రా! pic.twitter.com/vk9a5E50yL

— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) May 25, 2022