జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల మంజూరుకు ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసినదిగా కోరుతున్నాను.@AndhraPradeshCM https://t.co/JCzLEfX3DQ pic.twitter.com/eAaLTUom3H

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 28, 2021