ఈ అరాచక ప్రభుత్వం వల్ల బాధితులుగా మారిన ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం ప్రారంభించిన యువగళం పాదయాత్ర, నేడు ఒక జన ప్రభంజనంలా మారింది. పుట్టపర్తి నియోజకవర్గంలో 49వ రోజు కొనసాగుతున్న పాదయాత్రకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి మద్దతు ఇచ్చారు.#LokeshinPuttaparthi#YuvaGalamPadayatra#YuvaGalam pic.twitter.com/CUpA3pYHSN

— sabbineni purnachandrarao (@purnas107) March 21, 2023