పర్చూరు నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం వారిచే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా మంజూరైన ఇళ్ల పట్టాలను అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అందజేశారు. #NTRHousing pic.twitter.com/v1MLpvI3Es

— Abdul Rahman (@AbdulRahman_AR) January 12, 2019