నిరుపేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం ఎన్టీఆర్ గృహాలను నిర్మిస్తోంది. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలంలో వెలిగండ్ల ఓబులమ్మ కు ప్రభుత్వం వారిచే మంజూరు అయిన ఎన్టీఆర్ గృహాన్ని మంత్రి శిద్దా రాఘవరావు ప్రారంభించారు. #Janmabhoomi2019 #NTRHousing pic.twitter.com/Eqhxu2utBD

— Abdul Rahman (@AbdulRahman_AR) January 5, 2019