నగరంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను మంత్రి శిద్దా రాఘవరావు పరిశీలించారు. అక్కడ ప్రజలు మాట్లాడుతూ రూ.5కు కడుపు నిండా అన్నం పెడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.దీనిపై మంత్రి స్పందిస్తూ పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని తెలిపారు. pic.twitter.com/zF861j6mun

— Abdul Rahman (@AbdulRahman_AR) August 13, 2018