దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం భీమవరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావుకు రూ.25,000, వెంకాయమ్మకు రూ.25,000 విలువైన ముఖ్యమంత్రి సహయనిది చెక్కులు బాధిత కుటుంబసభ్యులకు మంత్రి సిద్ధ రాఘవరావు అందజేశారు. pic.twitter.com/RZTYUtXBnL

— Abdul Rahman (@AbdulRahman_AR) July 20, 2018