జె.పంగులూరు మండలంలోని 28 మంది అనారోగ్యంతో బాధపడుతుండగా వారికి వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 12,84,410 ధృవపత్రములను బాదితులకి ఎమ్మెల్యే రవి కుమార్ అందజేసారు. pic.twitter.com/mtnnBqswyg

— Abdul Rahman (@AbdulRahman_AR) July 9, 2018