చీమకుర్తికి చెందిన చిట్టిబొయిన గీతాంజలి అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహయనిది నుండి మంజూరైన రూ.38,610 విలువగల చెక్కును బాధిత మహిళకు మంత్రి సిద్ధ రాఘవరావు అందజేసారు. pic.twitter.com/ITgDgR7UK8

— Abdul Rahman (@AbdulRahman_AR) July 4, 2018