వైసీపీ ప్రభుత్వం వచ్చాక
-బడ్జెట్లో మెడ్ టెక్ జోన్ నిధుల కేటాయింపులలో 89%కోత విధించారు.

-ప్రఖ్యాత సైంటిస్ట్,"మెడ్ టెక్ మాన్ ఆఫ్ ఇండియా" జితేందర్ శర్మ గారిని రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సీఈఓ గా తొలగించారు.

ఇవాళ ముందుచూపని క్రెడిట్ కోసం వస్తే ఎలా?🙄#ThankYouCBNforMedTechZone https://t.co/5tcSpmAlqG pic.twitter.com/BqNavi6535

— The Anonymous (@Oka_Telugodu) April 8, 2020