ఎవరు కొడితే ... దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో వాళ్ళే ఓటర్లు
— NVK (@nvkrishna26) March 17, 2023
ఇక్కడ టీడీపీ, వైసీపీ ఇద్దరికీ మైండ్ బ్లాంక్ అయింది
వైసీపీ వాళ్ళకేమో - ఇన్ని దొంగ ఓట్లు, అరాచకాల తర్వాత కూడా ..ఇంత ఘోరఓటమి ఏందీ అని?
టీడీపీ వాళ్ళకేమో - మనమీద మనకే నమ్మకం లేకపోతే ... ప్రజల్లో ఇంత ఆదరణ ఉందా అని! pic.twitter.com/NglUCM5uvC