ఏపీలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం.. గుంటూరు, కందుకూరు ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం#AndhraPradesh #YSJagan

— NTV Breaking News (@NTVJustIn) January 3, 2023