వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు కలిసి నర్సాపురంలో జరిగిన "జన్మభూమి-మా ఊరు" కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. #Janmabhoomi2019 pic.twitter.com/GvArVVyFeP

— Nellore District (@nelloregoap) January 5, 2019