ఇప్పటివరకు 500 మంది రైతుల చేత ప్రకృతి వ్యవసాయం చేయించడం జరిగినదని రాబోవుకాలంలో మరో 5 వేల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారని సి.ఆర్.పి మీరాబి తెలిపారు. #ZBNF pic.twitter.com/m3a0otqNhD

— Nellore District (@nelloregoap) September 24, 2018