ప్రతి పేదవాడి సొంతింటి కలను నేరవేరుస్తూ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా సామూహిక గృహప్రవేశాలను ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగా  నెల్లూరు జిల్లాలో 24,970 మంది పేదలకు పక్కా ఇళ్లను అందజేసింది. pic.twitter.com/OPNB1Q3o9Z

— Nellore District (@nelloregoap) July 13, 2018