జన్మభూమి-మా ఊరు చివరి రోజు ధర్మవరం రావడం సంతోషంగా ఉంది. పది రోజుల పర్యటనలో ఎన్నో చూశాము. కానీ ఇక్కడ ముగ్గులను అన్ని రకాల పండ్లు, పూలతో అలంకరించి, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చాలన్న నా సంకల్పానికి రూపమిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు. #Janmabhoomi2018 pic.twitter.com/Dt2nSNwt3s

— N Chandrababu Naidu (@ncbn) January 11, 2018