సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. దీని ద్వారా 23 వేల ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాలకు తాగునీరు అందుతుంది. అదేవిధంగా నీళ్లు, అడవులు, ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చాను. #Janmabhoomi2018 pic.twitter.com/8MosgOLRvb

— N Chandrababu Naidu (@ncbn) January 7, 2018