రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. కరువును నివారించి రైతులను ఆదుకునేందుకు కుప్పం కంటే ఎక్కువ నిధులు పులివెందులకే ఇచ్చాము. నేడు చిత్రావతి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 40 టీఎంసీల నీటిని తీసుకొచ్చాము. మీకు ఏ సమస్య ఉన్నా 1100 కి కాల్ చేయండి వాటిని పరిష్కరిస్తాము.#Janmabhoomi2018 pic.twitter.com/zlwxjHr3BH

— N Chandrababu Naidu (@ncbn) January 3, 2018