ప్రభుత్వం మారకుండా ఉండి ఉంటే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 2020 నాటికే పూర్తయి ఉండేది. ఎయిర్పోర్టుకు స్థల సేకరణ, శంకుస్థాపన కూడా తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది. తీరా జగన్ వచ్చాక మళ్ళీ రివర్స్ వెళ్లి టెండర్లు, శంకుస్థాపన అంటూ ఐదేళ్లు గడిపేశాడు. లేకపోతే ఈపాటికి… pic.twitter.com/T3WF6drxyG

— N Chandrababu Naidu (@ncbn) April 15, 2024