ప్రజలారా! పశ్చిమగోదావరి జిల్లాలో  ఈరోజు జరుగుతున్న నరసాపురం, పాలకొల్లు ప్రజాగళం సభలకు  తరలిరండి. నిరుపేదలన్న కనికరం లేకుండా... వృద్దులన్న జాలి లేకుండా పింఛన్లు ఇవ్వడానికి మండుటెండలో వాళ్ళను హింసిస్తూ... జగన్ చేస్తున్న అమానవీయ రాజకీయం అంతానికి రోజులు దగ్గరపడ్డాయి అని హెచ్చరిద్దాం.… pic.twitter.com/Nb3WcDmFIW

— N Chandrababu Naidu (@ncbn) April 5, 2024