రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి రాగానే బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం. 5 వేల కోట్ల రూపాయలతో ఆధునిక పనిముట్లు ఇచ్చి బీసీల ఉపాధికి సహకారం అందజేస్తాం. #PrajaGalamForDemocracy pic.twitter.com/T2B5bEtUkD

— N Chandrababu Naidu (@ncbn) March 31, 2024