ఉదయగిరిలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఉదయగిరిలో ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. #PrajaGalamForDemocracy pic.twitter.com/MyZ92DyVLK

— N Chandrababu Naidu (@ncbn) March 30, 2024