బాబాయ్ ని చంపిందెవరో ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఎవరిని వంచించడానికి ఈ జగన్ యాక్టింగ్? ప్రజలంటే ఏమనుకుంటున్నాడు? ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడటం ప్రజలను, వ్యవస్థలను, చివరికి చెల్లెళ్ళను కూడా అవమానించినట్టు కాదా?#PrajaGalamForDemocracy pic.twitter.com/iU8JvxBWmq

— N Chandrababu Naidu (@ncbn) March 29, 2024