జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం నుండి పరిశ్రమలు వెళ్ళిపోతూ...  మళ్ళీ ఏపీకి వచ్చేదే లేదు అని ఒకరంటే... ఆ జగన్ ప్రభుత్వ టెర్రరిజాన్ని తట్టుకోలేక పోయాం అని ఇంకొకరు అన్నారు. పారిశ్రామికవేత్తలను తమ కమిషన్ల కోసం అంతగా వేధించాడు జగన్ రెడ్డి.#PrajaGalamForDemocracy pic.twitter.com/xBlVL8jMzJ

— N Chandrababu Naidu (@ncbn) March 28, 2024