గతంలో లక్షన్నర ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన చరిత్ర తెలుగు దేశానిది. మళ్ళీ ఇప్పుడు ఏపీ యువతకు హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తా. #PrajaGalamForDemocracy pic.twitter.com/rt1B1OMQRY

— N Chandrababu Naidu (@ncbn) March 28, 2024