రాయలసీమకు అన్ని విధాలా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహాన్ రెడ్డి. ఏకంగా 102 సాగునీటి ప్రాజెక్టులను పడుకోబెట్టాడు. పంటలను ఎండబెట్టాడు. తాగునీటికి కటకటలాడే పరిస్థితి తెచ్చాడు. ఐదేళ్ల పాటు ప్రజల మొహం చూడటానికి ఇష్టపడని వ్యక్తి... పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి... ఇప్పుడు ఏ మొహం… pic.twitter.com/4jaNMrDgBO

— N Chandrababu Naidu (@ncbn) March 27, 2024