వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి వార్తలు కవర్ చేస్తున్న ABN మీడియా ప్రతినిధుల పై ఎంపీ అనుచరులు దాడిచేసి, మీడియా వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య. ఇదే మీ విష సంస్కృతికి నిదర్శనం. మీడియా వాహనంపై దాడి చేస్తే.... CBI వాహనం వెంటాడకుండా… pic.twitter.com/RdTP2oubvn

— N Chandrababu Naidu (@ncbn) May 19, 2023