తెలుగు గడ్డపై కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు...తెలుగు వెలుగులు విరజిమ్మిన రోజు... ప్రజలకు సంక్షేమం-అభివృద్ధి పరిచయం అయిన రోజు... బడుగులకు రాజ్యాధికారం దక్కిన రోజు.... ప్రతి తెలుగువాడు గర్వించిన రోజు... అదే, 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం తొలి ప్రభుత్వం ఏర్పడిన ఈరోజు.#NTRLivesOn pic.twitter.com/os7zmigcZ4

— N Chandrababu Naidu (@ncbn) January 9, 2023