ఆలయ నిర్మాణం చేసిన అగ్నికుల క్షత్రియులే రథ మరమ్మతులు,నిర్వహణతో పాటు,రథానికి తొలి కొబ్బరికాయ కొట్టడం,రథాన్ని లాగడం 200 ఏళ్ళుగా చేస్తున్నారు. అలాంటిది రథ నిర్మాణం విషయంలో తమ ప్రతిభను గుర్తించలేదంటోన్న వారి బాధను ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణమే స్పందించాలని కోరుతున్నాను(2/2)

— N Chandrababu Naidu (@ncbn) September 27, 2020