విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ గారి మృతి విచారకరం. కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు పెట్టి.. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, ఆయన వయసును కూడా లెక్కచేయకుండా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకుపోయారు.(1/2) pic.twitter.com/UZ5Uv3KShS

— N Chandrababu Naidu (@ncbn) July 25, 2020