పింఛను అంటే ఒక ఉద్యోగి తన జీవితకాలం అందించిన సేవలకు ప్రతిఫలంగా పొందేటటువంటి ఆస్తి. అలాంటి పింఛను చెల్లింపులో ఎలాంటి కోతలూ పెట్టకూడదని చట్టాలు చెబుతున్నా, రాష్ట్రప్రభుత్వం కరోనా వంకతో మార్చినెల పింఛను చెల్లింపుల్లో 50 శాతం కోత పెట్టింది (1/3) pic.twitter.com/qdrjQORy3a

— N Chandrababu Naidu (@ncbn) April 22, 2020