ప్రజా సమస్యలపై నిలదీస్తే వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేసి తప్పించుకోవడం ప్రభుత్వానికి అలవాటయిపోయింది. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉల్లి గురించి అడిగితే హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడారు. హెరిటేజ్ ఫ్రెష్ ను ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మేశామని, కాబట్టి మీ ఆరోపణ తప్పని నిన్ననే సభలో ఖండించా(1/2) pic.twitter.com/Jkkq3ewXE3

— N Chandrababu Naidu (@ncbn) December 10, 2019