నేను దోమలపై దండయాత్ర అని కార్యక్రమం పెడితే 'దోమలపై యుద్దమా?' అని పారిశుధ్య చర్యలను అపహాస్యం చేసి, ప్రజా చైతన్యాన్ని తప్పు పట్టినవాళ్లు, ఈ రోజు ఆ దోమను కూడా చంపలేని స్థితిలో డెంగీ మహమ్మారికి ప్రజలను బలిపెడుతున్నారు. నమ్మిన ప్రజల పట్ల ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంతో ఉండకూడదు. pic.twitter.com/HAOQLBnoOd

— N Chandrababu Naidu (@ncbn) October 29, 2019