తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎన్ శివప్రసాద్‌ గారిని పరామర్శించేందుకు వెళ్ళాను. వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పాను. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. pic.twitter.com/LiicgZ2mMr

— N Chandrababu Naidu (@ncbn) September 20, 2019