కియా కారు విడుదల కార్యక్రమంలో వైసీపీ ఎంపీ బెదిరింపుల ఫలితంగా 17అనుబంధ పరిశ్రమలు తరలిపోవడం. J-టాక్స్ కట్టలేదని సోలార్ ప్యానెళ్లు పగులగొట్టి, నిర్వాహకులను తుపాకీతో బెదిరించిన ఘటన మీరొచ్చాకే జరిగింది. ఇవి చాలు మీ వంద రోజుల శాంతియుత పాలన గురించి చెప్పుకోడానికి.#100DaysThughlaqJagan

— N Chandrababu Naidu (@ncbn) September 7, 2019