'గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు ప్రస్తుత ప్రభుత్వం పున:సమీక్షించడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? రూ.9000 కోట్ల పనులు నిలిచిపోయాయి' అని ఒక సీఈఓ పేర్కొనలేదా?
'ఇది వైసీపీ ప్రభుత్వ తీవ్రవాదమని' పారిశ్రామికవేత్తలు పేర్కొనటం మీకు వినపడలేదా?#100DaysThughlaqJagan

— N Chandrababu Naidu (@ncbn) September 7, 2019