సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురవుతోంది. ఎన్ ఎమ్ సీ బిల్లుపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేనా రాజన్నరాజ్యం? ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. pic.twitter.com/7PFHzVp97f

— N Chandrababu Naidu (@ncbn) August 7, 2019