లక్షలోపు రుణాలకు పూర్తి వడ్డీ రాయితీ, లక్ష నుంచి మూడు లక్షల వరకు పావలా వడ్డీ మీద రైతు రుణాలను మా ప్రభుత్వం ఇచ్చింది. 2013-14 నుంచి 2018-19 వరకు పావలా వడ్డీ కింద రూ.25.14 కోట్లు ఇచ్చాం. సున్నా వడ్డీ కింద రూ.979. 45 కోట్లు చెల్లించాం.

— N Chandrababu Naidu (@ncbn) July 11, 2019