తెలుగుదేశం గెలుపు 1000% తథ్యం. టీడీపీ పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబట్టడానికే. శ్రేణులన్నీ సమన్వయంగా, సంఘటితంగా పనిచేశాయి, అన్నివర్గాల ప్రజలు కదిలొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. అందుకే ఈ ఎన్నికలలో టీడీపీ గెలుపు ఏకపక్షమయ్యింది. ఇందుకు అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు

— N Chandrababu Naidu (@ncbn) April 15, 2019