వీవీ ప్యాట్‌లను 50 శాతం లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నేను దేశం కోసం పోరాడుతున్నాను. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. చాలా దేశాల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లను మాత్రమే వాడుతున్నారు. pic.twitter.com/zzGzlo5A8k

— N Chandrababu Naidu (@ncbn) April 15, 2019