తిత్లీ బాధిత ప్రాంతాల్లో 15 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు తీసుకొచ్చాం. 25 రోజుల్లోనే పరిహారం అందిస్తున్నాం. ఇందుకు చెమ‌టోడ్చిన వేలాది మంది అధికారులు, సిబ్బంది, కార్మికుల‌కు అభినంద‌న‌లు. ఇలాంటి కష్టకాలంలోనూ బాధ్యతాయుతమైన పాలనకు చిరునామాగా మన రాష్ట్రం నిలివడం సంతోషంగా ఉంది.

— N Chandrababu Naidu (@ncbn) November 5, 2018