ప్రతిరైతు ఒక విద్యార్థిగా మారి ప్రకృతి వ్యవసాయాన్ని ఔపోసన పట్టి విజయం సాధిస్తున్నారు. 80 లక్షల హెక్టార్లలో ZBNF చేసి అభివృద్ధి చెందిన దేశాల్లో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలబెడతాను. దీనిపై న్యూయార్క్లో ఈ నెల 24న ప్రజంటేషన్ ఇవ్వబోతున్నాను. pic.twitter.com/dZizV9F73d
— N Chandrababu Naidu (@ncbn) September 11, 2018