భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ ప్రజలకు మరింత సాయమందించేందుకు.. సిద్ధం చేసిన 2వేల మెట్రిక్ టన్నుల్లో తొలివిడతగా 225 మెట్రిక్ టన్నుల బియ్యం, నిత్యావసర సరుకులను నేడు కేరళకు పంపాము. మరో రెండు రోజుల్లో మిగిలినవీ ఆ రాష్ట్రానికి పంపిస్తాము. pic.twitter.com/eSebv8p1g9

— N Chandrababu Naidu (@ncbn) August 21, 2018