విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా.. కొత్తపోలవరం గ్రామంలోని మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.2.50 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌‌, అలాగే గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంద్రాన్ని ప్రారంభించాము. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాము. pic.twitter.com/UuAZCqSxZY

— N Chandrababu Naidu (@ncbn) July 31, 2018