పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై నేడు 66వ సారి వర్చువల్ సమీక్ష నిర్వహించాము. ఇప్పటి వరకు ప్రాజెక్టు మొత్తం 56% పూర్తికాగా కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 61.67% నిర్మాణం పూర్తయ్యింది. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.30%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ 90.70% పూర్తయింది. pic.twitter.com/P0W71KaDM4

— N Chandrababu Naidu (@ncbn) July 2, 2018