వాణిజ్య, వ్యాపార ప్రాధాన్యత కలిగిన గుంటూరు జిల్లాను ఐటీ కేంద్రంగా మార్చే లక్ష్యంలో భాగంగా ప్రతిష్టాత్మక హార్డ్ వేర్, ఐటీ సంస్థలు ఇన్‌వేకాస్, వేద ఐఐటీల టవర్‌ను విద్యానగర్‌లో నేడు ప్రారంభించాము. ఈ రెండు సంస్థలు వందలాది మందికి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. pic.twitter.com/ekLasr2lKI

— N Chandrababu Naidu (@ncbn) June 29, 2018