అంగన్వాడీ చిన్నారుల నుండి ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థుల (2 నుండి 18 ఏళ్ల వయసు) వరకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా 'ముఖ్యమంత్రి బాల సురక్ష' వంటి వినూత్న కార్యక్రమానికి నాంది పలికాము. దీని కింద 36 ఆరోగ్య సురక్ష వాహనాలు నేటి నుండి వైద్య సేవలను అందిస్తాయి. #APHealthFestival pic.twitter.com/AGwlcWkwHn

— N Chandrababu Naidu (@ncbn) June 21, 2018