దేశంలోనే తొలిసారి ఆరోగ్య ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించడం గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో 4 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. ముఖ్యంగా గిరిజనుల కోసం 40 ఈ-సబ్ సెంటర్లు, 14 ఉచిత డయాలసిస్ సెంటర్లను నేడు ప్రారంభించాము. #APHealthFestival pic.twitter.com/Q3mTo4AYMj

— N Chandrababu Naidu (@ncbn) June 21, 2018