తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంత భక్తి, శ్రద్ధలతో సందర్శిస్తామో పోలవరంనూ అలానే చూడాలి. అప్పుడే ఇక్కడ జరుగుతున్న పురోగతి ఏమిటన్నది అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్‌ పూర్తైంది, అందరి సహకారంతో 2019 డిసెంబర్‌లోపు ప్రాజెక్టునూ పూర్తి చేస్తాము. pic.twitter.com/ktw5ypYd3I

— N Chandrababu Naidu (@ncbn) June 11, 2018