క్రానిక్ కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనుటకు పరిశోధన మొదలైంది. ఉద్దానం ప్రాంతంలోని 18 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందిస్తున్నాం. గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ, సాదికార మిత్రలతో గ్రామ స్ధాయి కమిటీని నియమించి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం.

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2018